321people died

    శ్రీలంక బాంబు పేలుళ్లు : 321 చేరిన మృతులు

    April 23, 2019 / 11:23 AM IST

    శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 321కు చేరుకుంది. వీరిలో 10మంది భారతీయులున్నారు. కాగా ఈ దాడులలో మరో 500ల మందికి గాయాలయ్యాయి. కాగా మృతుల మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. శ్రీలంకలో ఉగ్రదాడి తామే బాధ్యులమని &nb

10TV Telugu News