33% quota

    33శాతం సీట్లు మహిళలకే.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

    March 10, 2019 / 09:29 AM IST

    బిజూ జనతా దళ్(బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసేవారిలో 33 శాతం సీట్లు మహిళలకే ఇస్తామని వెల్లడించారు. కేంద్రాపఢాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బృంద (ఎ�

10TV Telugu News