347 Pakistani prisoners

    పాకిస్తాన్ జైళ్లలో 537 మంది భారత ఖైదీలు 

    January 2, 2019 / 02:20 AM IST

    ఢిల్లీ : పాకిస్తాన్ జైళ్లలో 537 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. వీరిలో 483 మంది జాలర్లు, 54 మంది సాధారణ వ్యక్తులు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. అనుమతి లేకుండా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాకిస్తాన్ భారత జాలర్లను పలుమార్లు అరెస్టు చేసింది.

10TV Telugu News