Home » 35 Death
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో శ్రీరామ నవమి వేడుకల్లో బాలేశ్వర్ ఆలయంలోని బావి భక్తుల్ని మింగేసింది. మెట్లబావి పైకప్పు కుప్పకూలిన పెను విషాద ఘటనలో మృతుల సంఖ్య 35కు పెరిగింది.