377 corona news cases

    ఏపీలో 24 గంటల్లో 377 కరోనా కేసులు, నలుగురు మృతి

    January 5, 2021 / 08:24 PM IST

    377 corona news cases registered in AP : ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 51,420 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా సోకి చిత్తూరు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు, కృష్ణ జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్

10TV Telugu News