Home » 377 corona news cases
377 corona news cases registered in AP : ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 51,420 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా సోకి చిత్తూరు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు, కృష్ణ జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్