38 people Missing

    బోటు ప్రమాదం : తమ వారి ఆచూకీ తెలియక కుటుంబసభ్యుల్లో ఆందోళన

    September 16, 2019 / 12:55 AM IST

    తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం కచ్చులూరు వద్ద గోదావరిలో బోల్తా పడిన రాయల్ వశిష్ఠ లాంచీలో సామర్థ్యానికి మించిన పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లుగా అనుమానాలు వినిపిస్తున్నాయి. పరిమితికి మించి ఎక్కించారని తెలుస్తోంది. 72 మందితో గండి పోచమ్

10TV Telugu News