39 held

    ఇంట్లో కూర్చొని పరీక్ష రాశారు.. 39మంది అరెస్ట్

    May 14, 2019 / 08:44 AM IST

    ఇంట్లో కూర్చొని పరీక్షలు రాసిన 39మంది విద్యార్ధులను అరెస్ట్ చేశారు పోలీసులు. కర్నాటకలోని రాయచూర్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుల్‌బర్గా యూనివర్శిటీకి సంబంధించిన బి.కామ్ సెకెండ్ సెమిస్టర్‌లోని ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ పేపర్‌ను ఓ ఇంట్లో కూర�

10TV Telugu News