-
Home » 3rd T20
3rd T20
Ind Vs WI : మూడో టీ20లోనూ భారత్దే విజయం.. విండీస్కు వైట్వాష్
వెస్టిండీస్ తో ఆఖరి, మూడో టీ 20లోనూ భారత్ విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను భారత్ కట్టడి చేసింది.
Ind Vs WI : సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం… విండీస్ ముందు భారీ లక్ష్యం
వెస్టిండీస్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం చేశారు.
BCCI Spectators: గుడ్ న్యూస్.. వెస్టిండీస్తో మూడో టీ20కి ప్రేక్షకులకు అనుమతి
భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న మూడో T20 మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్లోకి 20వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ బోర్డు (BCCI) నిర్ణయించింది.
IND vs WI: 20వేల మంది వరకూ ఓకే.. మూడో టీ20కి బీసీసీఐ పర్మిషన్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న మూడో టీ20కి బీసీసీఐ ప్రత్యేక అనుమతులిచ్చింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సభ్యులు చర్చలు జరిపి 20వేల మంది స్టేడియానికి రావొచ్చని వెల్లడించారు.
Ind vs SL : లంకేయులు కప్ కొట్టేశారు, చేతులెత్తేసిన భారత బ్యాట్స్మెన్
కొలంబో వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన టీ20లో లంకేయులు కప్ కొట్టేశారు. భారత్పై ఏడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు గెలిచింది. మొదటి మ్యాచ్లో భారత్ పైచేయి సాధించగా.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ శ్రీలంక విజయం సాధించింది. దీంతో.. మూడు టీ-20ల సి�
మిగిలిందొక్కటే: కీలక మ్యాచ్కు భారత్.. లంక
మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్ మూడో టీ20కి చేరుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో టీ20లో గెలిచింది. 1-0 ఆధిక్యంలో నిలిచిన కోహ్లిసేన ఆఖరిదైన మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని భావిస్తోంది. చివరి మ్యాచ్లో జట్టు కూర�
సిరీస్ నీదా నాదా: తుదిపోరుకు సిద్ధమైన భారత్ vs విండీస్
భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్కు.. కోహ్లీసేనకు సిరీస్ కైవసం చేసుకునే అవకాశం.. మూడో టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్ ను ఆడేయనున్నారు. బుధవారం నిర్ణయాత్మక మ్యాచ్కు ముంబైలోని వాంఖడే వేదిక కానుంది. ఈ సిరీస్లో భారత్కు గట్టి పోటీ కనిపిస్తుంది