3STATES

    కర్ణాటకలో రేపటి నుంచి… బస్సు,రైలు సర్వీసులు ప్రారంభం

    May 18, 2020 / 08:24 AM IST

    లాక్ డౌన్ 4.0ప్రారంభమైన తొలిరోజన పెద్ద సడలింపులను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటక వ్యాప్తంగా మంగళవారం(మే-18,2020)నుంచి బస్సు,రైలు,ట్యాక్సీ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు యడియూరప్ప సర్కార్ ఓకే చెప్పింది. మే-17న కేంద్రహోంశాఖ సూచించిన వ�

10TV Telugu News