Home » 4 lakh
ఈ కేసుకు సంబంధించి శనివారం దేశంలోని 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో అవినీతి బయటపడిందని ఈడీ పేర్కొంది. కోటి రూపాయల నగదు లభించగా.. సుమారు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు వెల్
పాము కాటుకు గురై చనిపోతే రూ.4 లక్షలు పరిహారం ఇస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పాము కాటుకు గురై చనిపోవటం కూడా రాష్ట్ర విపత్తుకిందే ప్రకటించింది.