Home » 40 suspects
ఈస్టర్ పండుగ రోజున శ్రీలంక వరుస పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. 8 ప్రాంతాలలో జరిగిన బాంబు దాడులతో దేశం యావత్తు అల్లాడిపోయింది. ఈ దాడులకు వందలాదిమంది మృతి చెందగా 500 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ పేలుళ్ల కేసులో ప్రభుత్వం 40మంది అనుమానితులను �