40 suspects

    శ్రీలంకలో పేలుళ్లు : 40 మంది అరెస్ట్

    April 23, 2019 / 10:04 AM IST

    ఈస్టర్ పండుగ రోజున శ్రీలంక వరుస పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. 8 ప్రాంతాలలో జరిగిన బాంబు దాడులతో దేశం యావత్తు అల్లాడిపోయింది. ఈ దాడులకు వందలాదిమంది మృతి చెందగా 500 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ పేలుళ్ల కేసులో ప్రభుత్వం 40మంది అనుమానితులను �

10TV Telugu News