400 people

    Meerut: 400 మంది బలవంత మతమార్పిడిల అంశంలో 9 మందిపై కేసు

    October 29, 2022 / 03:00 PM IST

    పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కొవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థికంగా చితికిపోయిన ఉన్న తమకు తిండితో పాటు కొంత ఆర్థిక సాయం చేశారని, అయితే ఆ సమయంలోనే తమను హిందువుల నుంచి క్రిస్టియన్లుగా బలవంతంగా మతమార్పిడి చేశారని బాధితులు ఆరోపించారు. అయితే అ�

10TV Telugu News