40295 samples

    ఏపీలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 214 కేసులు, ఇద్దరు మృతి

    December 21, 2020 / 08:42 PM IST

    Newly registered 214 corona cases in AP : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,78,937 కు చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,295 శాంపిల్స్ ను పరీక్షించగా 214 మ

10TV Telugu News