Home » 42nd day
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సుదీర్ఘంగా సాగుతోంది. 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారానికి 42వ రోజుకు చేరుకుంది. మొదటి నుంచి కార్మికులు ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని రక్షించాలని