-
Home » [4:37 PM
[4:37 PM
టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట.. బరిలోకి కుమారుడు రాఘవ రెడ్డి?
February 2, 2024 / 04:20 PM IST
ప్రస్తుతం మాగుంట ఢిల్లీలో ఉండటంతో టీడీపీతో భేటీ ఆలస్యమైంది. ఈ రోజు ఢిల్లీ నుంచి రాగానే భేటీ జరిగే అవకాశం ఉంది. ఎంపీ మాగుంట కోసం వైసీపీ అధిష్ఠానంపై సుదీర్ఘ పోరాటం చేశారు బాలినేని.