Home » [4:37 PM
ప్రస్తుతం మాగుంట ఢిల్లీలో ఉండటంతో టీడీపీతో భేటీ ఆలస్యమైంది. ఈ రోజు ఢిల్లీ నుంచి రాగానే భేటీ జరిగే అవకాశం ఉంది. ఎంపీ మాగుంట కోసం వైసీపీ అధిష్ఠానంపై సుదీర్ఘ పోరాటం చేశారు బాలినేని.