440 Bodies

    Ukraine: ఉక్రెయిన్‭లో మళ్లీ కలకలం.. ఒక గొయ్యిలో 440 మృతదేహాలు

    September 16, 2022 / 12:41 PM IST

    ఇజియం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక గొయ్యిలో 440 మృతదేహాలు వెలుగు చూశాయట. కొదరికి తుపాకీ గాయాలు కనిపించగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని అంటున్నారు. ఇదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు ఉన్నట్లు ఒ�

10TV Telugu News