447

    తెలంగాణలో 50 వేలు దాటిన కరోనా కేసులు…447 మంది మృతి

    July 23, 2020 / 11:48 PM IST

    తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,567 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50, 826కు చేరాయి. వైరస్ సోకి 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల �

10TV Telugu News