44th National Highway

    నిజామాబాద్‌లో హై టెన్షన్ : రైతన్నల అరెస్టు

    February 17, 2019 / 02:38 AM IST

    నిజామాబాద్‌ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు చేపట్టిన ఆందోళన  కొనసాగుతోంది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర  ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కలెక్టర్‌ వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. ర�

10TV Telugu News