Home » 44th National Highway
నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. ర�