45 deaths

    India Corona Cases : దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు, 45 మంది మృతి

    August 31, 2022 / 05:32 PM IST

    దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 7,231 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,28,393కు చేరింది. వీటిలో 4,38,35,852 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు.

10TV Telugu News