-
Home » 451 prisoners
451 prisoners
451 Prisoners Missing : మహారాష్ట్రలో 451 ఖైదీలు మిస్సింగ్.. కరోనా విజృంభణ సమయంలో పెరోల్ పై విడుదల
January 24, 2023 / 02:02 PM IST
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి సమయంలో జైళ్ల నుంచి పెరోల్ పై విడుదలైన ఖైదీల్లో 451 ఖైదీలు అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో అనేక మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది పెరోల్ గుడువు ముగిసినా ఇంకా తిరి