453 Foreigners missing

    విశాఖలో కరోనా హైఅలర్ట్ : విదేశాల నుంచి వచ్చిన 453 మంది మిస్సింగ్!

    March 27, 2020 / 10:06 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారతదేశంలో 21 రోజుల పాటు లౌక్ డౌన్ విధించింది దేశ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తిని �

10TV Telugu News