500-km Walk

    తిండిలేక సొంతూరికి వెళ్తూ.. 500కిలోమీటర్లు నడిచాక చనిపోయాడు

    April 3, 2020 / 07:10 AM IST

    కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యానికి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. లాక్‌డౌన్‌ కారణంగా వందల కిలోమీటర్లు నడుస్తూ ఊరికి చేరాలని రోడ్

10TV Telugu News