Home » 500 rupees fine
ఢిల్లీలో Covid-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది.
500 rupees Fine for no mask : కరోనావైరస్ కట్టడికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకపోతే విధించే జరిమానాను భారీగా పెంచింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మాస్క్ ధరించనివారికి రూ.100 జరిమానా విధించేవారు. ఇప్పుడా ఫైన్ ను రూ.500కు పెంచారు. కొవిడ్ మళ్