Home » 51
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసు సంఖ్య ఒకరోజు పెరుగుతూ మరోరోజు తగ్గుతూ ఉన్నాయి. బుధవారం (23,2021)24న 54,069 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే కేసులు ఒక్కరోజులోనే కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 90వేలు దాటింది. ఒక్క ముంబై సిటీలోనే 51వేలకు పైగా కేసులు,1760 మరణాలు నమోదయ్యాయి. గత వారమే మహారాష్ట్ర కరోనా కేసుల్లో చైనాను దాటిపోయిన విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 2259 కొత్త కరోనా కేసులు,120మరణాలు నమోదైనట�