52 RTC Sanjeevini buses

    ఏపీలో కరోనా టెస్టింగ్ సెంటర్లుగా ఆర్టీసీ బస్సులు

    July 20, 2020 / 11:22 AM IST

    కరోనా పరీక్షలు చేయటంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంటోంది. ఇప్పటికే పలు పరీక్షా కేంద్రాల్లో అనుమానితులకు పరీక్షలు చేస్తుండగా..వాటి సంఖ్య సరిపోవటంలేదు. దీంతో ఆర్టీసీ బస్సులను కూడా పరీక్షా కేంద్రాలుగా మార్చేశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

10TV Telugu News