Home » 52 RTC Sanjeevini buses
కరోనా పరీక్షలు చేయటంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంటోంది. ఇప్పటికే పలు పరీక్షా కేంద్రాల్లో అనుమానితులకు పరీక్షలు చేస్తుండగా..వాటి సంఖ్య సరిపోవటంలేదు. దీంతో ఆర్టీసీ బస్సులను కూడా పరీక్షా కేంద్రాలుగా మార్చేశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ