58 Thousand

    మంచిర్యాలలో విషాదం : ప్రాణం తీసిన కరెంటు బిల్లు

    April 27, 2019 / 04:07 AM IST

    కరెంటు బిల్లు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గత 13 ఏళ్లుగా బిల్లు వసూలు చేయని అధికారులు..బిల్లు కట్టాలని ఆర్డర్ చేయడంతో ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.  బెల్లంపల్లి పట్టణంలోన

10TV Telugu News