Home » 58 Thousand
కరెంటు బిల్లు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గత 13 ఏళ్లుగా బిల్లు వసూలు చేయని అధికారులు..బిల్లు కట్టాలని ఆర్డర్ చేయడంతో ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోన