Home » 5G
5జీ ప్రారంభమవడంతో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇక ఆసియన్ మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్ అవాలని ముకేశ్ చెప్పారు. దీనికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కృత్రిమ మేధాశక్తి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్
ఆరు రోజుల్లో 37 రౌండ్ల 5జీ స్పెక్ట్రం వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,50,130 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలం ప్రక్రియ 38వ బిడ్ నుండి సోమవారం కూడా కొనసాగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు.
మొదటి రోజు రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz (గిగాహెర్ట్జ్) 5G ఎయిర్వేవ్ల కోసం స్పెక్ట్రమ్ వేలం నిర్వహించగా.. నాలుగు రౌండ్ల వేలంతో ముగిసింది. తొలిరోజు వేలం మొత్తం ₹ 1.45 లక్షల కోట్లు దాటింది. 700 MHz బ్యాండ్ ఫ్రీక్వెన్సీల కోసం బిడ్లు కూడా వచ్చాయని టెలికా�
భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొ�
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇకపై మెట్రో ప్రయాణికులకు ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి రానుంది. మెట్రో రైల్లో కంటిన్యూగా ఇంటర్నెట్ పొందేందుకు
టెలికాం రంగంలో అద్భుతం జరగనుంది. టెక్నాలజీ మరింత డెవలప్ కానుంది. 5జీ ఎంట్రీతో అంతా మారిపోనుంది. 4జీ సేవల వల్ల ఎలాంటి సౌలభ్యం లభిస్తుందో కళ్లారా చూస్తున్నాం.
టెక్నాలజీ ఇండస్ట్రీ ఫోకస్ అంతా.. ఇప్పుడు 5G సెల్యూలర్ నెట్ వర్క్ పైనే.. 4G డేటా స్పీడ్ కంటే.. హైస్పీడ్ డేటా నెట్ వర్క్ అందించే 5జీ నెట్ వర్క్ గురించే టెక్ ఇండస్ట్రీల్లో టాక్ నడుస్తోంది.
ఇప్పుడంతా డిజిటల్ మయం. గ్లోబల్ మొబైల్ మార్కెట్లను స్మార్ట్ ఫోన్లు శాసిస్తున్నాయి. అప్పట్లో 2 జీ నెట్ వర్క్ పోటీగా 3జీ స్మార్ట్ ఫోన్లు బ్రేక్ చేస్తే.. 4జీ స్మార్ట్ ఫోన్లు బిలియన్ల మార్కెట్ మార్క్ దాటేశాయి.