Home » 5G SERVICES
Vodafone Idea Users : దేశంలో అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) అతి త్వరలో భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, కుమార్ మంగళం బిర్లా ఈ రోజు జరిగిన 6వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్లో �
మానవ జీవనంలో అనూహ్య మార్పులకు కారణమయ్యే 5జీ సేవలు భారత దేశంలో అందుబాటులో రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను శనివారం ప్రారంభించనున్నారు. అయితే, ఈ సేవలు తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి వస్తాయి.
దేశంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో నేటి నుంచి 4వ తేదీ వరకు జరగనున్న 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించడంతో పాటు.. 5జీ సేవలకు నరేంద్ర మోదీ ప్రారంభించన
దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో ప్రారంభమై సోమవారానికి ఆరేళ్లు. తక్కువ ధరలోనే డేటా, వాయిస్ కాల్స్ అందిస్తూ సరికొత్త విప్లవానికి తెరతీసింది జియో. వచ్చే దీపావళికి 5జీ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Jio 5G Services : భారత్లో అతిత్వరలో 5G సర్వీసులు రానున్నాయి. దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులను ప్రారంభించేందుకు పోటీపడుతున్నాయి. రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులను ప్రకటించింది.
త్వరలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో 13 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని, 5జీ లాంచ్ కోసం సన్నద్ధం కావాలని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరారు.
10 ఏళ్ల క్రితం నుంచే 5జీ నెట్వర్క్పై ప్రయోగాలు మొదలైనా.. మన దేశంలో ఆలస్యంగా సేవలు అందుబాటులోకి రాబోతున్నాయ్. ఇంతకీ 5జీ సేవలు ఏ దేశంలో ఎలా ఉన్నాయ్. సర్వీసులు మొదలైతే మన దేశంలో ఎలాంటి మార్పులు చూస్తాం.. 5జీ రేసులో ఆ ఒక్క విషయమే.. జియోను టాప్లో ని�
Airtel రిలయన్స్ జియోతో 5G యుద్దానికి ఎయిర్ టెల్ సిద్దమైంది. 2021 ద్వితీయార్థంలో తమ సొంత టెక్నాలజీ ఉపయోగించి 5G సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే రిలయన్స్ జియో ప్రకటించగా..తాజాగా ఎయిర్ టెల్ 5జీ సర్వీసులను మొదలుపెట్టేసింది. దానికి సంబంధి