Home » 5G Services Launch in India
5G in India : భారత్లో 5G నెట్వర్క్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించారు. తద్వారా మోదీ దేశంలో నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ వినియోగానికి నాంది పలికారు. అయితే, 5G సర్వీసులు ఒకేసారి అందరికి అందుబాట�
2జీ నుంచి 5జీ కి వచ్చామని, 5జీ నెట్ వర్క్ తో దేశంమరింత దూసుకు వెళ్తుందని, దేశంలో డేటా విప్లవం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెలికాం రంగంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో 5జీ సేవలను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు.
మానవ జీవనంలో అనూహ్య మార్పులకు కారణమయ్యే 5జీ సేవలు భారత దేశంలో అందుబాటులో రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను శనివారం ప్రారంభించనున్నారు. అయితే, ఈ సేవలు తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి వస్తాయి.
త్వరలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో 13 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని, 5జీ లాంచ్ కోసం సన్నద్ధం కావాలని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరారు.
5G Services in India : భారత్లోకి అతిత్వరలోనే 5G నెట్వర్క్ అధికారికంగా అందుబాటులోకి రానుంది. భారతీయ టెలికం వినియోగదారులు 5G సర్వీసులను పొందాలంటే ఎంత మొత్తంలో చెల్లించాల్సి వస్తుందో తెలుసా?