-
Home » 6 Jharkhand districts
6 Jharkhand districts
Jharkhand : గుంపులో నుంచి వేరుబడిన ఏనుగు…16 మందిని చంపేసింది.
June 27, 2021 / 05:18 PM IST
ఏనుగు మందలో నుంచి వేరు అయిపోయిన ఓ ఏనుగు 16 మందిని చంపేసింది. ఆరు జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగు ఇంతమందిని చంపేసింది. మే నెల ప్రారంభంలో ఆ ఏనుగు మంద నుండి విడిపోయింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.