Home » 75 Percent
Bus:కరోనా కారణంగా ఇప్పటివరకు నిలిచిపోయిన అనేక వ్యవస్థలు ఇప్పుడు క్రమక్రమంగా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కారణంగా ఆగిపోయిన సిటీ బస్సులు 50శాతం ఇప్పటికే నగరంలో తిరుగుతూ ఉండగా.. సిటీ బస్సులను 75 శాతానికి పెంచేందుకు సీఎం కేసీ�
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల విషయంలో స్థానికతకు పెద్ద పీట వేసింది. ప్రైవేట్ సంస్థల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ముసాయిదా ఆర్డినెన్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం(4 మే 2020) నుంచి వైన్స్ షాపులు తెరుచుకోగా.. ఈ సారి పెరిగిన మద్యం రేట్లు మందుబాబులకు షాక్ ఇచ్చాయి. మద్యం అమ్మకాలు తగ్గించే క్రమంలో భాగంగా ధరలను 25 శాతం పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం మరో 50శాతం రేట్లు ప�