77 Passengers In The Boat

    బోటులో 77మంది ప్రయాణిస్తున్నారు.. మంత్రి కన్నబాబు

    September 20, 2019 / 10:51 AM IST

    తూర్పుగోదావరి జిల్లా  దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటులో 77 మంది  ప్రయాణిస్తున్నట్లు తెలిసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు.  తొలుత బోటులో  73 మంది ఉన్నారని భావించినప్పటికీ.. బాధితుల సమాచారం ప్రకారం

10TV Telugu News