Home » 77 Passengers In The Boat
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటులో 77 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. తొలుత బోటులో 73 మంది ఉన్నారని భావించినప్పటికీ.. బాధితుల సమాచారం ప్రకారం