-
Home » 77 Passengers In The Boat
77 Passengers In The Boat
బోటులో 77మంది ప్రయాణిస్తున్నారు.. మంత్రి కన్నబాబు
September 20, 2019 / 10:51 AM IST
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటులో 77 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. తొలుత బోటులో 73 మంది ఉన్నారని భావించినప్పటికీ.. బాధితుల సమాచారం ప్రకారం