8 members

    వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8మంది మృతి.. పరారీలో డాక్టర్

    May 6, 2021 / 03:27 PM IST

    వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8మంది మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది గురువారం చనిపోగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హోమియోపతి మందు తాగడం వల్లే మరణాలు

10TV Telugu News