-
Home » 900-mark
900-mark
భారత్లో 900 మార్క్ దాటిన కరోనా పాజిటివ్ కేసులు.. 20కి చేరిన మృతులు
March 28, 2020 / 03:54 PM IST
ఇండియాలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. కరోనా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రాలవారీగా కరోనా పాజిటీవ్ కేసులతో పాటు మృతుల సంఖ్యతో క్రమంగా పెరుగుతోంది. దేశంలో ధృవీకరించిన కరోనావైరస్ కేసుల