Home » 93
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉ�
ఏపీలో లోక్ సభకు 548, అసెంబ్లీకి 3 వేల 925 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.