Home » 93 people
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. 24 గంటల్లో కరోనా వల్ల 93 మంది మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 46,712 శాంపిల్స్ ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,38,038 శాంపిల్స్ ను పరీక్షించారు