940 cases

    భారత్‌లో 85వేల మార్క్ దాటిన కరోనా కేసులు

    May 16, 2020 / 05:10 AM IST

    భారత దేశంలో కరోనావైరస్ కేసులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్‌ కేసులు, 103మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,940కి చేరుకుంది. దీంతో 85,000 మార

10TV Telugu News