99

    India : స్ట్రోక్స్ తో ఒక్క ఏడాదిలో 6.99 ల‌క్ష‌ల మంది మృతి : అధ్య‌య‌నంలో వెల్లడి

    July 14, 2021 / 04:51 PM IST

    భారత్ లో పలు రకాల నాడీ రుగ్మతల వల్ల చనిపోయిన వారి వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రకరకాల నరాల రుగ్మతల వల్ల దేశంలో స్ట్రోక్‌తో ఒక్క సంవత్సరంలోనే 6,99,000మంది మరణించారని ది లాన్సెట్ గ్లోబ‌ల్ హెల్త్ జ‌న‌ర‌ల్‌లో ప్ర‌చురితమైన పత్రం తెలిపింది. భారతద�

    Reserve Bank: కేంద్రానికి రూ. 99వేల కోట్లు.. ఆర్‌బీఐ ఆమోదం

    May 21, 2021 / 02:30 PM IST

    RBI Board: 99,122 కోట్ల రూపాయల మిగులు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం ఆమోదం తెలిపింది. 2021 మార్చి 31 తో ముగిసే తొమ్మిది నెలల అకౌంటింగ్ కాలానికి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వానికి

    తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 99 శాతం

    July 14, 2020 / 07:01 PM IST

    తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి రేటు 99 శాతం ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా నియ

    ప్రపంచవ్యాప్తంగా 69 లక్షలు దాటిన కరోనా కేసులు

    June 6, 2020 / 07:09 PM IST

    ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజూ కరోనా కేసులు అధికమవుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 69 లక్షలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 69, 15, 040 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ

    తెలంగాణలో 3020 కరోనా కేసులు,  99 మంది మృతి

    June 3, 2020 / 05:09 PM IST

    తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 108 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3 వేల 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.   బుధవారం (జూన్ 3, 2020)  కరోనా వైరస్ తో ఏడు మంది మృతి చెందారు. దీంతో రాష�

10TV Telugu News