Home » 9Years Of Modi Government
9Years Of Modi Government – K Laxman: సమాజంలోని అన్నివర్గాలను తాము కలుస్తున్నామని, తొమ్మిదేళ్ల ప్రధాని మోదీ పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ తెలగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించామని, దాన్ని చూస్తే మీకు గర్వంగా లేదా అని ప్రజలను మోదీ ప్రశ్నించారు.
నోట్ల రద్దు.. సువిశాల రోడ్లు, వందే భారత్ రైళ్లు, పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, విద్య, వైద్యం, స్టార్టప్లు, యూనికార్న్లు.. ప్రధాని మోదీ పాలనకు గీటురాళ్లు. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్�
దేశవ్యాప్తంగా 500 పైగా భారీ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రిపోర్ట్ కార్డుతో ప్రజల ముందుకు, మీడియా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. మోదీ పాలనను సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్గా అభివర్ణిస్తున్న నేటి నుంచి జూన్ 30 వరకు ‘విశేష్ జన సంపర్క్ అభియాన్’ అనే కార్యక్రమంతో బీజే�
గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవి. అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. అందుకే అవినీతికి తావులేకుండా డీబీటీ విధానంతో లబ్దిదారుడికి పథకాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్�
#9YearsOfModiGovernment- Hats: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడి సాంప్రదాయ తలపాగా ధరిస్తున్నారు. తొమ్మిదేళ్ల మోదీ పర్యటనల్లో ఆయన తలపాగాలూ హైలైట్ గా నిలిచాయి. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka elections 2023) జరిగిన వేళ కూడా మోదీ ఉత్తర కన్నడ �
జన్ ధన్ యోజనను 2014 ఆగస్టు 28న ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది మోదీ సర్కారు.
కర్ణాటకను స్వర్గధామంగా మారుస్తామని హామీ ఇచ్చాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అది బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అని ఏదీ చూడము. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా వెంటనే నిషేధం విధిస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భజరంగ్దళ్, ఆర్ఎస్ఎస
అదానీ అభివృద్దే దేశ అభివృద్ధి అనుకుంటున్నారు. రైతులు నిజంగానే అభివృద్ధి అవుతుంటే అమిత్ షా తన కొడుకుని రైతుగా ఎందుకు చేయలేదు? మేక్ ఇన్ ఇండియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మోదీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతోంది