Home » A.P High Court
కాగా మంగళవారం జరిగిన విచారణకు ఇద్దరు అధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ సమయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పిటీషన్ వేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని, ఉక్కు కర్�
AP panchayat elections : నోటిఫికేషన్ వచ్చేసింది..రెడీగా లేమని ఏపీ సర్కార్ అంటోంది. ఉద్యోగులు తమ వల్ల కాదంటున్నారు..వేల మంది సిబ్బంది కావాలి..పోలీసులు ఒకే అనేలా లేరు…సుప్రీంకోర్టులో తేడా వస్తే..? ఎన్నికలు ఎలా..??? సిబ్బంది లేరు…నిధులు కొరత ఉంది..సవాళ్లు చాలాన
panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎస్ఈసీ రమేష్ కుమార్, ఏపీ ప్రభుత్వం ఇద్దరూ మంకుపట్టుతోనే ఉన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘ యుద్ధం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్�