AAdimulapu Suresh

    Ap Eamcet Results : ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

    September 8, 2021 / 11:28 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు.

    AP Entrance Exams : ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

    July 9, 2021 / 08:33 PM IST

    ఏపీలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. అంద�

    Schools Reopen : ఆగస్టు 2వ వారంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం

    July 2, 2021 / 05:22 PM IST

    జులై నెల చివరి నాటికి రాష్ట్రంలో 10, ఇంటర్ ఫలితాలపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సురేష్ రెండు వారాల్లో హైపవర్ కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంవత్స�

    Tenth Exams: నారా లోకేష్‌కు ఆయన దొరికినట్టు.. అందరికీ దొరకరుగా.. మంత్రి సురేశ్

    June 8, 2021 / 01:24 PM IST

    పదో తరగతి పరీక్షల రద్దు విషయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కీలక కామెంట్లు చేశారు. పరీక్షల రద్దు విషయంలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో చేసినట్లుగా ఇక్కడ కూడా చేయాలని లేదు కదా.

    ఏపీ ఎంసెట్ 2020, ఫలితాలు. ర్యాంకుల వివరాలు

    October 10, 2020 / 11:04 AM IST

    ap govt releases : ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ 2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2020, అక్టోబర్ 10వ తేదీ ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు జరిగాయన్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 1,85,936 మంది, 87 వేల 652 మం�

    పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ తప్పనిసరి : విద్యాశాఖా మంత్రి

    November 8, 2019 / 11:09 AM IST

    ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేశ్ అన్నారు.ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంను తప్పనిచేస్తూ అన్నిచర్యలు తీసుకంటున్నామనీ..దీని కోసం స్పష్టమైన ప్లాన్ ప్రకారంగా వచ్చే విద్యా సంవత్సరం ను�

10TV Telugu News