Home » Aam Aadmi
Amrit Bharat Express : సామాన్యుల కోసం భారత రైల్వే కొత్త తరహా రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పేరుతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టలెక్కనున్నాయి.
‘మధుమేహం’తో బాధ పడుతున్న వారు ఈ పండ్లను తినలేక గమ్మున ఉండిపోతుంటారు. పక్కవారు లోట్టలు వేసుకుంటూ..తింటున్నా..ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే..మామిడి పండ్లను తింటే..షుగర్ పెరిగి పోతుందని..అనారోగ్యానికి గురవుతామని వారి భయం.
కరోనా వైరస్ వ్యాక్సిన్పై సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చినా.. అందరికి వేయాలంటే ఏడాది వరకు పడుతుందని ఆయన అంటున్నారు. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. అప�
ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తనదైన శైలిలో విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ నాయకులు సంజయ్ సింగ్, ఎన్డి గుప్తా, సుశీల్ గుప్తా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుపుకుంటారు. ఢిల్లీ ఎన్నికలలను ఆప్ నేత సంజయ్ సింగ్ పాకిస్థాన్ ఇండి�