Home » Aam Aadmi Party (AAP)
ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. మహిళను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆప్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఐదుగురు నాయకులపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తనపై, తన కుటుంబంపై "తప్పుడు" ఆరోపణలు చేయకుండా ఆప్, ఆ పార్టీలోని నేతలను నిరోధించాలని ఢిల్లీ హైకోర్టును గురువారం కోరారు.
గుజరాత్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో రోజురోజుకు ఆప్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ తట్టులేక పోతుందని ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ను ఏసీబీ అరెస్టు చేసిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ట్విటర్ వేదికగా అరెస్టును తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీ మద్యం కేసు వ్యవహారంలో బీజేపీ వర్సెస్ ఆమ్ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ మద్యం స్కాంలో బీజేపీ ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. మనీష్ సిసోడియాకు ఇక తప్పించుకునే మార్గం లేదని బీజేపీ నేత స�
పంజాబ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటినుండి భగవంత్ మాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి తన�
రాబోయే కొద్ది నెలల్లో గుజరాత్ అసెంబ్లీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని పార్టీలు గుజరాత్పై దృష్టిసారిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో...
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాల మెజార్టీ ఉండాలి. బీజేపీ కూటమికి 25 స్థానాలుండగా, కాంగ్రెస్కు రెండు, ఇతరులకు ఏడు ఉన్నాయి.