Home » Aam Aadmi Party
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని..జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ నిలుస్తుందని, ప్రధాని మోదీకి..గట్టి పోటీ ఇవ్వగలమని జోష్యం చెప్పారు
తనకు ఒక్క అవకాశం ఇస్తే గుజరాత్లో అవినీతిని సమూలంగా నిర్ములిస్తానని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
సీఎం సీటులో కూర్చుని పది రోజులు కూడా దాటలేదు..అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్నారు భగవంత్ మన్. కేంద్ర ప్రభుత్వ విధానాలపై భగవంత్ మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీపార్టీని అరవింద్ కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నారు. దీంట్లోభాగంగానే 9 రాష్ట్రాలకు ఆప్ ఇన్ చార్జ్ లను నియమించారు.
పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది
15 యేళ్ల పాటు దేశ రాజధాని ఢిల్లీని ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న కాంగ్రెస్ను చీపురు కట్టతో ఊడ్చేసి ఆప్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడేశారు.
మణిపూర్లో ఏం జరగబోతోంది. మళ్లీ కమలం వికసిస్తుందా?... హస్తం హవా చూపిస్తుందా?. అక్కడ మరోసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత పరిస్థితి కమలం వర్సెస్..
నిఘావర్గాల అనుమానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ.. విశ్వాస్ కు అపాయం ఉన్న మాట వాస్తవమేనని తేల్చింది. దీంతో ఆయనకు.. సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు
అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదులతో పోల్చుతూ రాహుల్ గాంధీ చురకలు అంటించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడల్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆ పార్టీకి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు...