Aam Aadmi Party

    Delhi : విపక్షాలు ఒక్కటయ్యేనా ? సోనియా వర్చువల్ మీటింగ్

    August 20, 2021 / 07:54 AM IST

    సోనియా గాంధీ విపక్షాల నేతలతో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది.

    Arvind Kejriwal: గుజరాత్‌లో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తాం!

    June 14, 2021 / 04:58 PM IST

    గుజరాత్‌లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో ప్రకటించారు.

    Delhi : నేటి నుంచే.. లిక్కర్ హోమ్ డెలివరీ, కండిషన్స్ అప్లై!

    June 11, 2021 / 01:54 PM IST

    దేశరాజధాని ఢిల్లీలో మద్యం హోం డెలివరీలు 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే..ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో.. ఇంటికే మద్యం విక్రయాలను అనుమతిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్�

    ఢిల్లీలో ఘర్షణలు : AAP Vs BJP మధ్యలో తాహీర్ హుస్సేన్

    February 27, 2020 / 12:17 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. గత రెండు దశాబ్దాల తర్వాత ఘోరమైన అల్లర్లు జరిగాయని అంచనా. అయితే..ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్యకు గురికావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య తీ�

    అక్కడ కేజ్రీ సక్సెస్..ఇక్కడ జేపీ ఫెయిల్..ఎందుకు

    February 13, 2020 / 08:51 PM IST

    ఢిల్లీలో మూడోసారి అధికార పీఠంపై ఆప్ కూర్చోబోతోంది. సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఆప్ 62 స్థానాల్లో విజయదుందుభి మ్రోగించింది. అనతికాలంలోనే ప్రజల మన్ననలను చూరగొంది ఆప్ పార్టీ. ఈ క్రమంలో అ�

    Delhi Election 2020 :57 స్థానాల ఆధిక్యంలో ఆప్..పంజాబ్‌లో సంబరాలు

    February 11, 2020 / 06:30 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిక్యం కొనసాగిస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ పార్టీ నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లోని అమృత్ సర్ లో ఆప్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటు వేడుకలు జరుపుకుంటున్నార�

    ఢిల్లీలో హీటెక్కిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

    January 24, 2020 / 03:58 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ   దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.  శుక్రవారం జనవరి 24న  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్తాఫాబాద్, కారావాల్ నగర్, గోకుల్‌పురి ప్రాంతాల్లో 3 బహిరంగ సభల్లో  ప్రసంగిస్తుండగా, పార్ట�

    ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి  తొలి సారిగా ట్రాన్స్ జెండర్ పోటీ 

    May 4, 2019 / 12:44 PM IST

    ప్రయాగ్ రాజ్ : లోక్ సభ ఎన్నికల్లో  ఒక రాజకీయ పార్టీ నుంచి తొలిసారిగా  ట్రాన్స్ జెండర్ పోటీ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోక్ సభ స్ధానం నుంచి  ఆమ్ ఆద్మీ పార్టీ  తరుఫున “భవానీ మా” గా సుపరిచితురాలైన భవానీనాధ్ వాల్మీకి బర

    కాంగ్రెస్ లో చేరిన ఆప్ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్షాహియా 

    April 25, 2019 / 11:23 AM IST

    ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్షాహియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ సమక్షంలో మంగళవారం (ఏప్రిల్ 23)న  కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మన్సా నుంచి ఆప్ అభ్యర్థిగా పో�

10TV Telugu News