Home » Aam Aadmi Party
ఆప్ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇసుదాన్ గాధ్వి, ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరతిహ్యా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం అభ్యర్థి పేరును ప్రకటించేందుకు �
ఆమ్ ఆద్మీ పార్టీకి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు మధ్య సాగుతున్న పోరులో తాజాగా ఎల్జీ పై చేయి సాధించారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
CM Arvind Kejriwal: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చేం�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో కాసేపట్లో సమావేశం అవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆప్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదని.. అలాగే, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియ�
ఢిల్లీలోని తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలని, లేదంటే నకిలీ కేసులు, సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటారని వారిని ఆ పార్టీ హెచ్చరించిదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇవాళ ఢిల్లీలో ఆప్ జాతీయ ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ మీడియా �
ఢిల్లీలో ఇకపై పాత విధానంలోనే మద్యం విక్రయాలు జరగనున్నాయి. కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ ఆప్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ మద్యం షాపుల్లోనే మద్యం అమ్ముతారు.
అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తాం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ టారిఫ్లు, విద్యుత్ కో
తమపై జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాశ్మీరీ పండిట్లను వాళ్ల కాలనీల్లోనే బంధించడం న్యాయమా అని ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జమ్ము-కాశ్మీర్ లోయలో ఇటీవల కాశ్మీరీ పండిట్లపై తీవ్రవాదులు వరుసగా కాల్పులు �
‘‘తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలనుకునేవాళ్లు మాతో రండి.. అల్లరిమూకలు, గూండాలు, రేపిస్టులు కావాలనుకునేవాళ్లు వారితో (బీజేపీ) వెళ్లండి..ఇలాంటి అంశాలన్నీ ఆ పార్టీలో ఉన్నాయి." అంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని రైతులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులు రాష్ట్రంలో కలకలం రేపింది.