Home » Aam Aadmi Party
ఇతరులను ఎప్పుడూ నిందించలేదు. ఎందుకంటే ప్రకృతి అలా చేయదని మనకు తెలుసు. దానికి కారణం భౌగోళిక పరిస్థితులు. వాటిని గుర్తించండి అని హిమంత బిశ్వా శర్మ ఆదివారం ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని 44 వ అధికరణ చెప్తోంది. దీనితో మేము (ఆప్) ఏకీభవిస్తున్నాం. అయితే, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాల�
కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను ‘రాజ్యాంగ వ్యతిరేకం’గా అభివర్ణించారు. ‘‘ఎన్నికైన ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలను ఎలా లాక్కోవాలి? ఇది రాజ్యాంగ విరుద్ధం. అరవింద్ కేజ్రీవాల్కు అండగా నిలుస్తాం. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిప�
ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు, పబ్లిక్ ఆర్డర్స్, ల్యాండ్ మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం �
నన్ను 100 సార్లు సీబీఐ, ఈడీ పిలిచినా విచారణకు సహకరిస్తా. దేశంకోసం పనిచేస్తున్నా.. దేశం కోసం ప్రాణం ఇస్తా అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వీడియో సందేశంలో చెప్పారు.
Delhi liquor scam: కేజ్రీవాల్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
చీపురు పట్టుకుని జాతీయ స్థాయికెదిగిన ఆప్
2014కి ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో లేచిన లోక్పాల్ ఉద్యమంలో కేజ్రీవాల్ ఒకరు. అనంతరం, ఆయనకు రాజకీయంగా వచ్చిన సవాల్ను స్వీకరించి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆప్ స్థాపించిన అనంతరం ఎన్నికల గుర్తుక�
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల పరిణీతి చోప్రా, రాఘవ్ ముంబైలో రెస్టారెంట్స్ కి వెళ్తూ మీడియాకు చిక్కారు. ఓ రోజు డిన్నర్ కి, ఓ రోజు లంచ్ కి వెళ్తూ మీ�
ఢిల్లీ ఎక్సైజ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. అయితే, తీహార్ జైలులో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.