-
Home » Aam Aadmi Party
Aam Aadmi Party
హర్యానాలో కాంగ్రెస్ను దెబ్బకొట్టిన ఆప్.. కలిసి పోటీచేస్తే ఫలితాలు మరోలా ఉండేవా..
హరియాణాలో ఆమ్ఆద్మీ పార్టీ పోటీ చేసింది. ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఓటమిలో ఆ పార్టీ కీలక భూమిక పోషించిందని ఫలితాలను బట్టి అర్ధమవుతుంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్తో ఎలాంటి పొత్తు పెట్టుకోం : కాంగ్రెస్ నేత సుఖ్జీందర్ సింగ్
Haryana Assembly elections 2024 : హర్యానా కాంగ్రెస్ ఐక్యంగానే ఉందని, అక్టోబర్ 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి గ్రూపుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోందని ఆ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు.
రెండు రోజుల్లో రాజీనామా చేస్తా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో రాజీ పడేదే లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బీజేపీ కంటే ఢిల్లీ ప్రజలే నాకు ముఖ్యం. నేను అగ్ని పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాను
జమ్మూకశ్మీర్ ఎన్నికలు.. ఇండియా కూటమిలో పార్టీల మధ్య కుదిరిన పొత్తు.. కాంగ్రెస్కు ఎన్ని స్థానాలంటే?
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి వచ్చింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 50 స్థానాల్లో ..
మనీశ్ సిసోడియా మళ్లీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా..? ఆయన ఏమన్నారంటే
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు స్వీకరించే విషయంపై ఆప్ నేత మనీశ్ సిసోడియా స్పందించారు.
మా వాటా మాకివ్వాల్సిందే..! కొనసాగుతున్న ఢిల్లీ మంత్రి అతిశీ నిరాహార దీక్ష
ఢిల్లీ నీటి సంక్షోభంపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఆప్ ట్యాంకర్ మాఫియాను ప్రోత్సహిస్తుందని, నీటి సమస్యను పరిష్కరించకుండా ..
మధ్యంతర బెయిల్ గడువు పొడిగించండి.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటీషన్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ దాఖలు చేశారు.
రోజుకో టర్న్ తీసుకుంటున్న ఢిల్లీ పాలిటిక్స్.. రాష్ట్రపతి పాలన పెడతారని ఊహాగానాలు
ఢిల్లీ పరిస్థితులను కేంద్రహోంశాఖ పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. సీఎంను తప్పించే అంశాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇవేవి కుదరకపోవడంతోనే రాష్ట్రపతి పాలన పెట్టాలనే డెసిషన్కు వచ్చారని అంటోంది ఆప్.
లిక్కర్ కేసు డబ్బు ఎక్కడుందో రేపు కేజ్రీవాల్ కోర్టులో చెబుతారు! : సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ కస్టడీలోని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని
కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు.. జైల్లోనే ఆఫీసు ఏర్పాటుకు కోర్టును ఆశ్రయిస్తాం
Arvind Kejriwal : దోషిగా నిర్ధారించబడే వరకు జైలు నుంచి పనిచేయవచ్చని చట్టం చెబుతోంది. జైలులో కేజ్రీవాల్ కార్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి కోరుతామని భగవంత్ మాన్ అన్నారు.