Home » Aarogya Setu
వ్యాక్సినేషన్ యాప్ బిజీ అయిపోయి..క్రాష్ అయిపోయింది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశే ఎదురైంది. కోవిన్ యాప్ పోర్టల్, ఉమాంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ సర్వర్ లు అన్నీ క్రాష్ అయ్యాయి.
దేశంలో 18 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం అయింది. ఆరోగ్యసేతు, cowin వెబ్ సైట్ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఓ ప్రతిభా శాలి దిక్కుమాలిన రాకాసికి బలైంది. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మిలియన్ కొద్దీ ఇండియన్లు Aarogya Setu యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. కరోనావైరస్ తో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటూ ప్రభుత్వం కండిషన్ కూడా పెట్టింది. ఆరోగ్య సేతు వెబ్ సైట్ మాత్రం ఇది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అండ్ ఐటీ మిన�
అత్యంత పాపులర్ షార్ట్ వీడియో టిక్టాక్తో సహా 100కి పైగా చైనీస్ యాప్ అప్లికేషన్లను భారత ప్రభుత్వం నిషేధించినప్పటి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్లకు డిమాండ్ పెరిగిపోయింది. చైనాపై వ్యతిరేకత కారణంగా దేశీ యాప్లకు మంచి ఆదరణ పెరుగుతోంది. స్వదేశ�
ఇప్పటికే మన దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు రోజురోజుకీ మరింతగా పెరుగుతున్నాయి. దానితో ప్రజలు ఎక్కడికక్కడ మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయమై �
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ప్రజలందరిలో కలవరపెడుతున్న అంశం. ఒకరి నుంచి మరొకరికి పలు మార్గాల్లో సంక్రమిస్తున్న వైరస్ బారిన పడి.. శుక్రవారం ఉదయం నాటికి 2 వేలకు పైగా బాధితుల సంఖ్య నమోదుకాగా.. అందులో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. �