-
Home » aarogyasri scheme
aarogyasri scheme
కొత్త రేషన్ కార్డులు అందుకున్న వారికి గుడ్న్యూస్.. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం..
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రేషన్ కార్డులు అందుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
వారిపై త్వరలో పరువు నష్టం దావా వేస్తాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తనకు కోర్టు నుంచి ఇంకా ఎటువంటి నోటీసులు అందలేదని, అందితే కచ్చితంగా..
ఆరోగ్యశ్రీ పథకంపై ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ క్లారిటీ
గత ప్రభుత్వం చేసిన తప్పులపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తీసేస్తారని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
అసమర్ధ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు- జగన్పై మంత్రి పార్థసారధి ఫైర్
దాదాపు 11లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించేసిన మీరు.. ఇవాళ నీతులు వల్లిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించడం లేదని ఎంతవరకు సబబో ఆలోచించాలి.
సీఎం చంద్రబాబు మనసులోని మాటలనే పెమ్మసాని చెబుతున్నారా?- విడదల రజిని
ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్ లో లిమిట్ కేవలం ఐదు లక్షలే.
ఆరోగ్యశ్రీపై అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను తొలగించేలా చూడాలని తెలిపారు.
Rajini Vidadala : దమ్ముంటే రండి.. చంద్రబాబు, లోకేశ్కు మహిళా మంత్రి ఓపెన్ చాలెంజ్
Rajini Vidadala : ఆరోగ్య శ్రీ పథకం కింద 3,650 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. 10వేల 100 కోట్లు ఆరోగ్య శ్రీ ట్రస్టుకు ఖర్చు పెడుతున్నాం.
AP CM YS Jagan: గుడ్న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 809 చికిత్సలు.. ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
గత టీడీపీ హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట�
Aarogyasri Scheme : కరోనా బాధితులకు సహాయపడని ఆరోగ్య శ్రీ పథకం..ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక మృత్యువాత
రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఆయుష్మాన్ భవ పథకాన్ని కరోనా రోగులకు వర్తించేలాగా చర్యలు చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కూడా దీనిపై ప్రకటన చేశారు.
ఆరోగ్యశ్రీ : ఆరోజు వైస్సార్, ఈరోజు జగన్
రాష్ట్రంలోని 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాల రూపు రేఖలు ఫిబ్రవరి 1 నుంచి మార్చ బోతున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ఆయన జనవరి 3, శుక్రవారం నాడు ప్రారంభి�